Pages

15 September 2012

వేయిరూపాయల నాణెం చూసారా !!!



రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు త్వరలో వేయి రూపాయల నాణెం ను విడుదల చేయబోతున్నారు.
తంజావూరు బృహదీశ్వరాలయం నిర్మించి వేయి సంవత్సరాలైన సందర్భంగా దీనిని ముద్రిస్తామని రెండేళ్ళుగా ఊరిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు ఈ నాణెం బుకింగ్ ను ప్రారంభించింది.



ఇండియన్ గవర్నమెంటు మింట్, ముంబై వారు ముద్రిస్తున్న ఈ నాణెం ప్రూఫ్ సెట్      ( ఒక వేయి రూపాయిలు మరియు ఐదు రూపాయల నాణెలు) ఖరీదు 4875 రూపాయలు. అన్ సర్క్యూలేటెడ్ సెట్ ఖరీదు 4535 రూపాయలు. ఈ ఐదు రూపాయల నాణెం ఇప్పటికే చలామణీలో వుంది. కావలసిన వారు ఈ లింక్ ను చూడండి.

7 comments:

  1. నేను బుక్ చేసేసానోచ్.....

    ReplyDelete
  2. kotta vishayam bhaskar garu good post

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమా గారు.

      Delete
  3. వావ్! అవునా? నాకు కూడా ఒకటి బుక్ చేసి ఉంచండి, నేను వచ్చాక తీసుకుంటాను :)

    ReplyDelete
    Replies
    1. హ,హ,.రసజ్ఞగారు అలాగే నండి,,వచ్చిన తరువాత తెలియచేయండి,.వేయి రూపాయలు ఇచ్చేస్తా...

      Delete