Pages

19 May 2015

కాకతీయ శిల్పం

1971 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన 10 వ్యాసాలను, 1977 లో కాకతీయ శిల్పం పేరుతో, అనుపమ ప్రచురణల, విజయవాడ వారు పుస్తకంగా ముద్రించారు. రచయిత - చలసాని ప్రసాదరావు గారు. అప్పటి వెల - 10 రూపాయిలు.
కాకతీయ దేవాలయాలపై అనేక ప్రాథమిక అంశాలను చర్ఛిస్తూ సాగిన పుస్తకం,.కాకతీయ శిల్పం గురించి కొత్తగా తెలుసుకునే వారికి ఉపయుక్తంగా వుంటుంది. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం కొన్ని సార్లు విసుగుపుట్టిస్తుంది.

దీన్ని చదవాలనుకునే వారు మీ దగ్గరలోని శాఖా గ్రంథాలయంలో సంప్రదించగరు.